
ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని DEO అశోక్ శుక్రవారం సందర్శించారు. ఆలూరు మండలానికి మొదటిసారిగా విచ్చేశారు. అనంతరం ఆయనను కోర్స్ డైరెక్టర్ & MEO నరేందర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.