
జయ్ న్యూస్, డిచ్ పల్లి: తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ – సి బి సి ఎస్- బి ఏ./ బీకాం./ బిఎస్సి./ బి బి ఏ./ బి సి ఎ రెండవ, నాలుగవ,ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ మరియు ఒకటవ. మూడవ. ఐదవ సెమిస్టర్ బ్యాక్లాగ్ (2020 నుండి 2024 బ్యాచ్ ల కు) పరీక్షలు పదవ రోజు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం జరిగిన పరీక్షలకు 5988 మంది విద్యార్థులకు 5486 మంది విద్యార్థులు హాజరయ్యారుకాగా 501 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 7846 మందివిద్యార్థులకు 7180 మంది విద్యార్థులు హాజరయ్యారు. 665 మంది విద్యార్థులు గైరాజాలయ్యారు. గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డిలో ఒకరు డిబార్ అయ్యారని, వశిష్ట డిగ్రీ& పీజీ కాలేజ్ కామారెడ్డిలో ఒకరు డిబార్ అయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.