
జయ్ న్యూస్, నిజామాబాద్: సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిజామాబాద్ పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవ అందించిన పోలీసు సిబ్బంది అయినటువంటి 1)జి.చాందయ్య, ఎస్ఐ, సిసిఆర్బి నిజామాబాదు. 2)ఎస్.సత్యం ఎస్సై డిచ్పల్లి పోలీస్ స్టేషన్…వీరికి నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో టీ.జీ.ఎం.డి.సి చైర్మన్, మాజీ శాసనసభ్యులు బాల్కొండ ఈరావత్రి అనిల్ మరియు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రాజీవ్ గాంధీ హనుమంతు మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్., చేతులమీదుగా ప్రశంస పత్రాలు అందజేయడం జరిగింది.