
జయ్ న్యూస్, నిజామాబాద్: నేడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, I.A.S.,ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, I.P.S., మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ ని స్వాగతిస్తూ అభినందించారు.