
జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: మంగళవారం జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఇందిరామ్మా ఇళ్లలకు ముగ్గు పోయడం జరిగింది. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బంగ్లా వసంత్ రావు మాట్లాడుతు అప్పుడు ఇందిరా గాంధీ తరువాత వైస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరామ్మా ఇళ్ళు మా గ్రామానికి శాంక్షన్ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి మా గ్రామం ఎల్లపుడు రుణపడి ఉంటుందని ఆయన తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో లబ్ధిదారులు సోప్పరి వినోద్, కాటిపల్లి నరసయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు.