
జయ్ న్యూస్, ఆర్మూర్: తాము ఏ ప్రెస్ క్లబ్ లోనూ మెంబర్షిప్ తీసుకోలేదని సీనియర్ జర్నలిస్టులు చుక్కయ్య గారి చిరంజీవి, సయ్యద్ జాఫర్ అలీలు ఓ ప్రకటనలో తెలిపారు. గత కొన్ని రోజులుగా వీరు ఇరువురు వేరే క్లబ్లో సభ్యత్వం తీసుకున్నట్లు అందులోనే కొనసాగుతున్నట్లు వస్తున్న అవాస్తవాలను నమ్మవద్దని, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తమకు ఏ క్లబ్ తోను సంబంధం లేదని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.