
జయ్ న్యూస్, భీమ్ గల్: భీమ్ గల్ మండలం పురానిపేట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత పార్టీ పుస్తకాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు దైడి సురేష్, శివ క్రాంతి తదితరులు అందజేశారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.