
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున సోమవారం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, దాసరి మూర్తి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, అన్నా గౌడ్ నారా గౌడ్, జిల్లా జనరల్ సెక్రెటరీ, గణేష్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి పూల మొక్కను అందజేశారు.