నేడు ప్రకటించిన CBSE పదవ తరగతి ఫలితాలలో క్షత్రియ పాఠశాల (CBSE), చేపూర్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించినట్లు, వరుసగా...
రాజకీయం
విద్యావంతుడు ప్రజా ప్రతినిధి అయితే ప్రజలకు మేలు జరుగుతుందని, అదేవిధంగా జర్నలిస్టులు సమాజంలో నున్న చెడును వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని...
నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలో మద్యం త్రాగి వాహనాలు నడిపిన 7గురు వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష ఆర్మూర్ సెకండ్...
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో నవయాన బుద్ధిస్ట్ సొసైటీ, బుద్ధిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ఆధ్వర్యంలో బుద్ధ పూర్ణిమ, బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు....
కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు....
ఆర్మూర్ పట్టణ గ్రంథాలయంలో జాతీయ అవార్డు గ్రహీత, సామాజిక సేవకులు పట్వారీ తులసి కుమార్ అధ్వర్యంలో మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు...
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూర్ మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర కౌన్సిల్ మెంబర్...
జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో శిలా తీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి ఉయ్యాల సేవ కార్యక్రమాన్ని ఘనంగా...
వేల్పూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వేల్పూరు హిందూ యువజన సంఘాల నాయకులు RI కి మదర్సా స్కూల్ పై వినతి పత్రం...
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు గ్రామంలోని శివాలయంలో ఈరోజు అమ్మ పాటే జోల పాట అమృతానికన్న తీయనంట అని గత...